దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లీం ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్. ఈద్ సందర్భంగా మసీదులు , గ్రౌండ్ లలో నమాజ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమస్త మానవాళికి మంచి జరగాలంటూ ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటున్నారు. సామూహిక నమాజ్ లతో మసీదుల దగ్గర ఆధ్యాత్మిక వాతావ రణం నెలకొంది.
దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ ..మసీదుల వద్ద ఆధ్యాత్మిక సందడి
0
410
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


