దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లీం ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్. ఈద్ సందర్భంగా మసీదులు , గ్రౌండ్ లలో నమాజ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమస్త మానవాళికి మంచి జరగాలంటూ ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటున్నారు. సామూహిక నమాజ్ లతో మసీదుల దగ్గర ఆధ్యాత్మిక వాతావ రణం నెలకొంది.
దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ ..మసీదుల వద్ద ఆధ్యాత్మిక సందడి
0
429
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


