39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

తిరుమలలో టెరరిస్ట్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం రూమర్స్ అని తేల్చి చెప్పారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్ అని, వాటిని ఎవరూ నమ్మాల్సిన పనిలేదని తెలిపారు. ఎవరో కావాలని మెయిల్ పంపినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కాగా, సోమవారం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భధ్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ పురవీధులు, ఏడు కొండల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌ ను కూడా పరిశీలించారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్