37.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

పేపర్ లీక్ దర్యాప్తులో సిట్ దూకుడు.. బండి సంజయ్ కి నోటీసులు

Sit Notice to Bandi Sanjay |TSPSC పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని కోరారు. నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో ఇంటి బయట గోడ మీద నోటీసులు అంటించి వెళ్లారు. కాగా ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని సంజయ్ ఆరోపించారు. ఇవే ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.

Read Also: పేపర్ లీకులు సర్వ సాధారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్

   దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటవిడత పోలింగ్ కూడా ముగిసింది. మిగిలిన ఆరు దశల్లో జరిగే ఎన్నికల కోసం ఇటు ఎన్డీయే అటు ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు జోరుగా ప్రచారం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్