28.2 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

బ్రేకింగ్: కటీఫ్ దిశగా బీజేపీ-జనసేన పొత్తు?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ-జనసేన నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ-జనసేన పొత్తుపై ఆ పార్టీ సీనియర్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. పేరుకే రెండు పార్టీల మధ్య పొత్తు అన్నట్లుగా పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని పవన్ కల్యాణ్ ను అడిగినా ఆయన నుంచి స్పందన లేదని హాట్ కామెంట్స్ చేశారు. తమతోనే పవన్ కలిసి రావడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని.. దీంతో బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్ముతున్నారని వెల్లడించారు మాధవ్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్