27.7 C
Hyderabad
Monday, May 29, 2023

కవితను విచారించిన నలుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు కవిత(MLC Kavitha) వ్యక్తిగత సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఈడీ అధికారులు. పరిపరి విధాలా పలు ప్రశ్నలను కవితపై వేసినట్లు తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మహిళా అధికారి సమక్షంలో విచారణను వీడియో షూట్ చేస్తున్నారు ఈడీ అధికారులు. అయితే నలుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం చేత ఈ విచారణ జరుగుతుంది.కాగా, విచారణ అనంతరం ప్రెస్ మీట్ లో కవిత ఎం మాట్లాడబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

Read Also: అమెరికా నుంచి భారత్‌కు ముంచుకొస్తున్న పెను ప్రమాదం 

Follow us on:   Youtube   Instagram

Latest Articles

నేటి 12 రాశుల శుభ, అశుభ ఫలితాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మే 29, సోమవారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్