పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(JPS)కు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. JPSల సర్వీసును క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం విధివిధానాలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సమీక్ష చేయడానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, ఎస్పీ/డీసీపీ సభ్యులగా ఉండనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కాగా కొన్నిరోజుల క్రితం వరకు తమను రెగ్యులర్ చేయాలని జేపీఎస్‌లు నిరవధిక దీక్షలు చేసిన సంగతి తెలిసిందే.

Latest Articles

పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ… బండి సంజయ్ ఏమన్నారంటే…

  హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ లొంగిపోయాడు. బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. కొద్ది రోజులుగా భగీరథ్‌పై వచ్చిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్