32.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

శరత్ బాబు మృతి పట్ల ప్రధాని మోదీ విచారం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘శ్రీ  శరత్ బాబు గారు విలక్షణమైన, సృజనాత్మక నటుడు.. సుదీర్ఘ సినీ జీవితంలో అనేక భాషల్లో, విభిన్నమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు.. ఆయన మరణించడం విచారకరం.. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు శరత్ బాబు మరణించడం బాధాకరమని ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

కాగా అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిలిం చాంబర్ తీసుకురాగా.. సీనియర్ నటులు, ఫిలిం చాంబర్ సభ్యులు, ‘మా’ ప్రతినిధులు నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని చెన్నై తరలిస్తున్నారు. రేపు ఉదయం చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘వచ్చార్రోయ్’ పాట విడుదల

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్