27.4 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా ప్లేయర్స్

స్వతంత్ర, వెబ్ డెస్క్: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ మ్యాచ్ జూన్ 7న ప్రారంభం కానుంది. లండన్‌లోని ఒవెల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్‌ ఛానల్స్‌లో లైవ్ ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ఇక నుంచి అడిడాస్ కంపెనీ భారత జట్టుకి అఫీషియల్ కిట్ స్పాన్సర్‌‌గా ఉండడంతో టెస్టులతో పాటు వన్డేలు, టీ20లకు కూడా కొత్త జెర్సీలను ఆవిష్కరించారు.

తాజాగా ప్లేయర్స్ ఈ జెర్సీలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుపు, నీలం రంగులో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. ఎడమవైపు ఛాతీపై బీసీసీఐ ఎంబ్లెమ్.. కుడివైపు అడిడాస్ సింబల్‌తో కూడిన ఈ జెర్సీ చాలా మోడ్రన్‌గా ఉంది. అభిమానులు ఈ జెర్సీలు పొందాలంటే రూ.4999 వెచ్చించి అడిడాస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్