సూర్యాపేట జిల్లా కూచిపూడి ఆంజనేయస్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగం నిర్వహిం చారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, పాడిపంటల వర్ధిల్లాలని సంకల్పించి యాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయం అభివృద్ధి, దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావడం కోసం ఈ కార్యక్రమాన్ని సంకల్పించామన్నారు. గ్రామంలో ఓకేచోట ఎనిమిది దేవాలయా లు ఉన్నాయని, కూచిపూడి త్వరలోనే పుణ్యక్షేత్రం అవుతుందన్నారు.
కూచిపూడి ఆంజనేయస్వామి గుడిలో సుదర్శన నరసింహ యాగం
0
249
Previous article
Next article
Latest Articles
వైసీపీ ఆందోళన నేపథ్యంలో అలిపిరి వద్ద పోలీసుల మోహరింపు
తిరుపతి నగరంలోని అలిపిరి–జూ పార్క్ బైపాస్ రోడ్డులో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాల అంశం రాజకీయంగా వేడెక్కింది. దుకాణదారులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిపిరి వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో...
- Advertisement -
- Advertisement -


