స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సైకో కిల్లర్ అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా వాసులంతా ఊపిరిపీల్చుకున్నారు. గడిచిన వారంలో అంకమ్మరావు ముగ్గురిని చంపారు. ఒంటరిగా ఉన్నవారిపై బండరాళ్లు విసురుతో దారుణంగా చంపేస్తున్నారు ఈ సైకో కిల్లర్. విషయం తెలుసుకున్న జిల్లా వాసులు గతకొన్న్ని రోజులుగా భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ.. సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసి…చివరికి అరెస్ట్ చేశారు.
బండరాళ్లతో కొట్టి చంపే సైకో కిల్లర్ అరెస్ట్
0
449
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


