పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం కలకలం రేపుతోంది. భోజనం తిని 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిహార్​లోని అరారియా జిల్లాలో జరిగిన ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను భయబ్రాంతులను చేస్తుంది. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వివరించారు. ఓ వైపు అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు బాధపడుతుంటే… మరోవైపు మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టర్​ దీనిని సరఫరా చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్