35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం కలకలం రేపుతోంది. భోజనం తిని 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిహార్​లోని అరారియా జిల్లాలో జరిగిన ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను భయబ్రాంతులను చేస్తుంది. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వివరించారు. ఓ వైపు అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు బాధపడుతుంటే… మరోవైపు మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టర్​ దీనిని సరఫరా చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్