19.2 C
Hyderabad
Friday, January 17, 2025
spot_img

మోడీ రాజ్యం రావాలా..? ఎంఐఎం రాజ్యం రావాలా ? : బండి సంజయ్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఎంఐఎం రాజ్యం రావాలా అని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే మోడీ రాజ్యం.. మోడీ రాజ్యం కావాలా..? ఎంఐఎం రాజ్యం కావాలా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఆదిలాబాద్ లో జరిగిన జనగర్జన సభలో మాట్లాడారు బండి సంజయ్. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క గ్రూపు 1 నోటిఫికేషన్ వేయలేదు.  యువతకు ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒరిగింది ఏమి లేదన్నారు. ఇంకా మిగిలింది 50 రోజులు మాత్రమే.. ఈ 50 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.  నవంబర్ 30న జరిగే  తెలంగాణ ఎన్నికల్లో   బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలన్నారు. మోడీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా జాతీయ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

Latest Articles

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని... రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు...ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్