ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రేవంత్ విచారణను ప్రభావితం చేస్తారనేది ఆపోహే అని తెలిపింది. జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని కోర్టు చెప్పింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశాలిచ్చింది. రేవంత్కు కేసు విషయాలు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్ కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.
సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
0
210
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


