ఆస్కార్ వేడుకల అనంతరం తిరుగుప్రయాణమైన మెగా పవర్స్టార్ రామ్చరణ్(Ram Charan ) దంపతులు హైదరాబాద్కు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చరణ్ ను చూడగానే సంతోషంతో ఊగిపోయిన అభిమానులు.. ‘జై చరణ్’, ‘జై ఆర్ఆర్ఆర్’ అనే నినాదాలు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. అభిమానులకు అభివాదం చేసి.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తోన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన వాహనం వెనుకే అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.
హైదరాబాద్ చేరుకున్న రామ్చరణ్.. అభిమానుల భారీ ర్యాలీ
0
417
Previous article
Next article
Latest Articles
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఆగ్రహం
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక... విద్యార్థుల ప్లాట్ఫామ్కు తాళం వేస్తారా? అని మండిపడ్డారు. తాత్కాలిక బ్యాన్తో పేపర్ లీక్ మాఫియా ఆగదని..టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ను...
- Advertisement -
- Advertisement -


