31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

హైదరాబాద్‌ చేరుకున్న రామ్‌చరణ్‌.. అభిమానుల భారీ ర్యాలీ

ఆస్కార్‌ వేడుకల అనంతరం తిరుగుప్రయాణమైన మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan ) దంపతులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చరణ్ ను చూడగానే సంతోషంతో ఊగిపోయిన అభిమానులు.. ‘జై చరణ్‌’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే నినాదాలు చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. అభిమానులకు అభివాదం చేసి.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తోన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన వాహనం వెనుకే అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

Read Also: శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్