24.7 C
Hyderabad
Sunday, October 1, 2023

ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్: శ్రీసత్యసాయి జిల్లా(Sathya Sai District)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఒకదానికొకటి ఢీ కొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఆక్సిడెంట్ అయిన కొద్దీ క్షణాల్లోనే ఐదుగురు మృతి చెందగా.. మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దుర్ఘటన సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద.. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

Read Also: కవిత అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్