కర్ణాటకలో విద్వేష రాజ్యం ముగిసింది: రాహుల్ గాంధీ

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీని అద్భుతమైన మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బలవంతులపై బలహీనులు గెలిచిన విజయంగా ఆయన అభివర్ణించారు. తాము ప్రేమతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని అంతే అభిమానంతో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్వేష రాజకీయాలను తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు చెప్పారు. ఇకపై అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలను తొలిరోజే నెరవేరుస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వెల్లడించారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్