26 C
Hyderabad
Wednesday, March 26, 2025
spot_img

నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రధాని మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. మహారాష్ట రాష్ట్రం బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో మనోహరాబాద్-సిద్ధిపేట రైల్వే లైన్‌ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఇందూలో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Latest Articles

‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ ఫేమ్ వర్ధన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు. నీలఖి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్