27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రధాని మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. మహారాష్ట రాష్ట్రం బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో మనోహరాబాద్-సిద్ధిపేట రైల్వే లైన్‌ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఇందూలో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్