గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నారు మంత్రి సీతక్క. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్డీవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించుకున్న పనులు గడువులోగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఉపాధి నిధులు వెచ్చించాలని సూచించారు మంత్రి సీతక్క.
గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలి – మంత్రి సీతక్క
0
208
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


