రతన్‌టాటాను మరోసారి గుర్తుచేసుకున్న ప్రజలు

రతన్‌టాటా మంచి మనసును మరోసారి గుర్తు చేసుకుంది యావత్ భారతం. ఇందుకు కారణం ఆయన చూపిన ఉదారతే. నిజమే.. రతన్‌ టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు కుక్కకు సైతం వాటా ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నో ఏళ్లపాటు తనకు తోడుగా ఉన్న పెంపుడు కుక్క టిటో సంరక్షణ కోసం అంటూ తన ఆస్తుల్లో కొంత వాటా ఇచ్చారు రతన్‌ టాటా. ఆ మూగజీవిని ఎలా చూసుకోవాలో చెబుతూ ఏకంగా నిబంధనలే రూపొందించారాయన.

రతన్‌ టాటా జీవించి ఉన్న రోజుల్లో మూగజీవాల పట్ల ఆయన ఎంతో కరుణ చూపేవారు. ప్రత్యేకించి వీధి శునకాలపై ఆయన చూపించే ప్రేమ అపారమైనదనే చెప్పాలి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన వాటి రక్షణకు ఎంతో పాటుపడేవారు. అలాంటి రతన్‌ టాటా.. తన వీలునామాలో పెంపుడు కుక్కకు వాటా కేటాయించడంతో మరోసారి అందరూ టాటా మంచి మనసును గుర్తుచేసుకుంటున్నారు.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్