ఎన్నికల ముందు ఇష్టానుసారం హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని అన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని చెప్పారు. వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యాపారవేత్తలకు ఓటు వేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనన్నారు. మహిళలకు 2వేల500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం మోసం చేయడం కాదా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
హామీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు- కొప్పుల ఈశ్వర్
0
401
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


