ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి జగన్ ఒక్కడే కారకుడు కాదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. వైసీపీ ఓటమికి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖరి అసభ్యకరంగా ఉండడం కూడా ఒక కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ఉన్న లోపాలను గ్రౌండ్ రియాలిటీలను జగన్ తెలుసుకోలేని అన్నారు. వైసిపి ప్రభుత్వం సంక్షేమ పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అభివృద్ధి విషయంలో వెనుకబడిందన్నారు మల్లాడి కృష్ణారావు.
వైసీపీ ఓటమికి ఆపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల కారణం – మల్లాడి
0
207
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


