బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై NIA అధికారులు ఆరా తీశారు. మైదుకూరులో ఓ ప్రార్థనా మందిరం వద్ద అనుమానాస్పదంగా సంచరి స్తున్న PFIకి చెందిన అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. 25 రోజుల క్రితం కడప జిల్లా మైదు కూరుకు అబ్దుల్ సలీం వచ్చినట్లు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర సలీం ఓ నివాసం లో తలదాచుకున్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన సలీంను ప్రస్తుతం హైదరాబాద్కు తరలించి నట్లు తెలుస్తోంది.
బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు
0
266
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


