రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ కుమారుడు జీవీ సుందర్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను వంచించిందని మండిపడ్డారు. వర్గీకరణను అడ్డుపెట్టుకుని డీఎస్సీని నిలిపివేశారన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ బృతి ఎగొట్టారని, మత్స్యకారులను కూడా కూటమి మోసం చేస్తోందని విమర్శించారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించాలి- జీవీ హర్షకుమార్
0
205
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


