నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో ఓ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ప్రశాంత్ అనే ఆపరేటర్ వైద్య పరీక్షలకు వచ్చిన మహిళల వీడియోలు చిత్రీకరిస్తు న్నట్లు గుర్తించారు. వందలాది మహిళల వీడియోలను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రశాంత్ను అరెస్టు చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు.
స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు
0
193
Previous article
Next article
Latest Articles
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు...
- Advertisement -
- Advertisement -


