నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో ఓ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ప్రశాంత్ అనే ఆపరేటర్ వైద్య పరీక్షలకు వచ్చిన మహిళల వీడియోలు చిత్రీకరిస్తు న్నట్లు గుర్తించారు. వందలాది మహిళల వీడియోలను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రశాంత్ను అరెస్టు చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు.
స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు
0
207
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


