‘మీ కడుపునిండా’ తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘శ్రీవాణి సీరియల్స్లో మనందరికీ తెలిసిన వ్యక్తి. శ్రీవాణి, విక్రమాదిత్య, సందీప్లకు నా శుభాకాంక్షలు. సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు. సో మణికొండలో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండాని ప్రారంభించారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం. నేను వంట కూడా బాగా చేస్తాను. కానీ నేను చేసిన దానికి నా భర్త, పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి. అలాగే ఈ మీ కడుపునిండాలో వెజ్, నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్ర స్టైల్లో అందుబాటులో ఉంటాయి. అచ్చమైన తెలుగు వంటకాలు ఇక్కడ కచ్చితంగా లభిస్తాయి. సో తెలుగు వారందరూ ఇక్కడొకసారి వచ్చి టేస్ట్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఇక్కడికొచ్చి ‘మీ కడుపునిండా’ తినండి: మంత్రి రోజా
0
348
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


