మూసీ బాధితులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే బహదూర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని మహమూద్ నగర్ కిషన్ బాగ్లో కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు పర్యటించి అక్కడి బాధితులతో మాట్లాడారు. బాధితులకు అండగా మేముంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. కేటీఆర్ వెంట సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, కౌశిక్ రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.
మూసీ బాధితులకు కేటీఆర్ పరామర్శ
0
257
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


