JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల చేశారు అధికారులు. జేఈఈ మెయిన్ ర్యాంకులను శనివారం ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయ దుంధిబి మోగించారు. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ ని హైదరాబాద్కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య సాధించాడు. 300 మార్కులకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఏపీలోని విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది. జేఈఈ మెయిన్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటడంతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల
0
340
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


