జగన్పై సీబీఐ విచారణ చేయించాలన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల. గౌతమ్ అదానీ నుంచి 17 వందల 50 కోట్ల మేర ముడుపులు అందుకున్న వ్యవహారంలో.. మాజీ సీఎం జగన్పై సిట్టింగ్ జడ్జితోపాటు సీబీఐతోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు షర్మిల. నాటి జగన్ ప్రభుత్వం చేసుకున్న అక్రమ ఒప్పందాల కారణంగా ప్రజలపై లక్షన్నర కోట్లమేర భారం పడుతుందని ఆరోపించారామె. అందుకే వాటిని తక్షణమే రద్దు చేయాలని లేఖలో కోరారు షర్మిల.
జగన్పై సీబీఐ విచారణ చేయించాలి – వై.ఎస్ షర్మిల
0
174
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


