విశాఖలో ప్రైవేట్ లాడ్జిల దందా రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆన్లైన్లో బుకింగ్ పేరుతో ఓయో రూమ్స్ అడ్డుపెట్టుకొని మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆ భయాందోళన గురవుతున్నారు. విశాఖ కెప్టెన్ రామారావు జంక్షన్ సమీపంలో ఉన్న మణికంఠ రెసిడెన్సి హోటల్లో జరుగుతున్న దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు…