25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

భాగ్యనగరంలో అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం

HYD| ప్రభుత్వ భూమి ఇంచు కనిపించినా చాలు.. ఎలాగయినా దానికి ఆక్రమించాలని చూస్తుంటారు అక్రమార్కులు. ఈ క్రమంలోనే చాలావరకు రాజధాని హైదరాబాద్ లో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు రాజధాని శివార్లపై కూడా వారి కన్ను పడింది. కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోడంతో హైదరాబాద్ లో అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ భూమికి కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆపరేషన్ శంషాబాద్ చేపట్టి భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. తప్పుడు రికార్డులతో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేపట్టారు కొందరు అక్రమార్కులు. శంషాబాద్ లో హెచ్ఎండీఏకు ఉన్న 181 ఎకరాలలో దాదాపు 50 ఎకరాల భూమి కబ్జా గురవుతుందని తెలుసుకున్న అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Latest Articles

టీడీపీలో ఉత్కంఠ.. రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్న నారా లోకేశ్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 41ఏ కింద సెప్టెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్