హరీష్ రావు పెత్తనం ఎక్కువైంది.. గద్దెదించే వరకు నిద్ర పోను- ఎమ్మెల్యే మైనంపల్లి

స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి హరీశ్​రావుపై(Minister Harish Rao) బీఆర్ఎస్ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు(MLA Mynampally Hanmantha Rao) సంచలన ఆరోపణలు చేశారు. నేడు తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ..మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని,  తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్​ రావు అడ్రస్ లేకుండా చేస్తానని,  మెదక్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్(Mynampally Rohit) పోటీ చేస్తారని ఎమ్మేల్యే మైనంపల్లి హెచ్చరించారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి మంత్రి హరీష్ రావే కారణం. మెదక్‌లో హరీష్ రావు వేలు పెడితే నేను సిద్దిపేటలో పెడతానని హరీష్ రావును గద్దె దించే వరకు నిద్ర పోను అంటూ ఘాటుగా స్పందించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్