Satvik Suicide Case | ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ తో పాటు మరో ఇద్దరిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో ఈ నలుగురి పేర్లను సాత్విక్ రాశాడు. కాగా కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక క్లాస్ రూమ్ లోనే సాత్విక్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Satvik Suicide Case |సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్
0
459
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


