హైదరాబాద్ కూకట్పల్లిలోని ది స్పైస్ కిచెన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూశాయి. వంటగది, స్టోరేజ్ ప్రాంతాల్లో బొద్దింకలు, ఆహార పదార్థాల్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడంతో పాటు వెజ్, నాన్వెజ్ పదార్థాలను కలిపి ఉంచినట్లు తేలింది. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై యాజమాన్యానికి అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు.
ది స్పైస్ కిచెన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు…బొద్దింకలు, ఆహార పదార్థాల్లో పురుగులు
0
10
Previous article
Next article
Latest Articles
జూన్ 21న యథాతథంగా నీట్ రీ ఎగ్జామ్
నీట్ యూజీ రీ ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నీట్ పరీక్షను నిలిపివేసేందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరపు లాయర్లు...
- Advertisement -
- Advertisement -


