26.3 C
Hyderabad
Thursday, June 19, 2025
spot_img

గత సెప్టెంబర్ తర్వాత 5వేలు దాటిన కరోనా కేసులు

Corona Updates |దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దేశవ్యాప్తంగా 5,335 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 5వేలు దాటడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా 3.32శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,826 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4కోట్ల 41లక్షలు 82వేల 538గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5లక్షల 30వేల 929గా నమోదైంది. ఇక రికవరీ రేటు 98.75శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.06శాతంగా ఉంది.

Read Also: నేనెందుకు రాజీనామా చేస్తా.. నాది కాంగ్రెస్ డీఎన్ఏ: కోమటిరెడ్డి

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్