30.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

గత సెప్టెంబర్ తర్వాత 5వేలు దాటిన కరోనా కేసులు

Corona Updates |దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దేశవ్యాప్తంగా 5,335 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 5వేలు దాటడం ఇదే తొలిసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు కూడా 3.32శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,826 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4కోట్ల 41లక్షలు 82వేల 538గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5లక్షల 30వేల 929గా నమోదైంది. ఇక రికవరీ రేటు 98.75శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.06శాతంగా ఉంది.

Read Also: నేనెందుకు రాజీనామా చేస్తా.. నాది కాంగ్రెస్ డీఎన్ఏ: కోమటిరెడ్డి

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్