29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ప్లాసిక్ గోదాంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వెంటనే గోదాం సిబ్బంది అగ్నిమాపక శాఖలు సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. గోదాం అధిక శాతం ప్లాస్టిక్ వస్తువులు ఉండటం వల్ల మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Read Also: ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘మ్యాడ్’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'తో అలరించడానికి అక్టోబర్ 6న వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ప్రమోషన్స్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్