29.7 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్: శ్రీసత్యసాయి జిల్లా(Sathya Sai District)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఒకదానికొకటి ఢీ కొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఆక్సిడెంట్ అయిన కొద్దీ క్షణాల్లోనే ఐదుగురు మృతి చెందగా.. మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దుర్ఘటన సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద.. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

Read Also: కవిత అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్