జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్మీ వాహనంలో భారీగా మంటలు చెలరేగంతో నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. ఫాంజ్ జమ్మూ హైవే పై ఈ దుర్ఘటన జరిగింది. మంటలు చూసిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా తగలబడి పోయింది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: ఘోర ప్రమాదం… నలుగురు జవాన్లు సజీవదహనం
0
260
Previous article
Next article
Latest Articles
పరుగులు తీస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక… హార్ట్ఎటాక్
గుజరాత్లోని రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. బాలిక తన స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో...
- Advertisement -
- Advertisement -


