జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్మీ వాహనంలో భారీగా మంటలు చెలరేగంతో నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. ఫాంజ్ జమ్మూ హైవే పై ఈ దుర్ఘటన జరిగింది. మంటలు చూసిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా తగలబడి పోయింది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: ఘోర ప్రమాదం… నలుగురు జవాన్లు సజీవదహనం
0
277
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


