అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి, అన్నదాతలు నిలువునా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల నీట మునిగి ధాన్యం రాసులు కొట్టుకు పోయాయి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ అలసత్వం, కాంటా వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం, గన్ని బ్యాగుల కొరతతో నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు
0
213
Previous article
Next article
Latest Articles
టీడీపీలో సరికొత్తగా నారీ శకానికి నాంది
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన మహిళా సాధికారత వ్యూహానికి మహానాడు...
- Advertisement -
- Advertisement -


