స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు రాజాపానగల్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ కరెన్సీ టెస్సీ సెంటర్ లో ఎస్పీఎఫ్ గార్డ్ వెంకటేశ్వర్లు గన్ పేలింది. దీంతో తలలోకి బుల్లెట్ వేగంగా దూసుకెళ్లడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. గన్ మిస్ ఫైర్ అయ్యిందా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంభందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: పేలిన గన్.. తలలోకి వేగంగా దూసుకెళ్లిన బుల్లెట్
0
419
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


