33.2 C
Hyderabad
Monday, June 5, 2023

హైదరాబాద్‌ చేరుకున్న రామ్‌చరణ్‌.. అభిమానుల భారీ ర్యాలీ

ఆస్కార్‌ వేడుకల అనంతరం తిరుగుప్రయాణమైన మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan ) దంపతులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చరణ్ ను చూడగానే సంతోషంతో ఊగిపోయిన అభిమానులు.. ‘జై చరణ్‌’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే నినాదాలు చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. అభిమానులకు అభివాదం చేసి.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తోన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన వాహనం వెనుకే అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

Read Also: శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

కోకాపేటలో భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారత్ భవన్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ భవనానికి 'భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీ'గా నామకరణం చేశారు. కోకాపేటలో మొత్తం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్