29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

దండకారణ్యంలో ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్ తర్వాత, 1SLR సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా యాంటీ నక్సల్ ఫోర్స్ (SOG), ఛత్తీస్‌గఢ్ పోలీసులు, CRPF జాయింట్ టీమ్‌లు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని కులపరా, ఒరిస్సాలోని నౌపడా జిల్లా అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన కూంబింగ్‌ లో మరో 14 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్