రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురెదురు పడడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కకు తప్పిం చారు.
ఎన్నికల ప్రచారంలో ఎదురుపడ్డ డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి
0
179
Previous article
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


