రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురెదురు పడడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కకు తప్పిం చారు.
ఎన్నికల ప్రచారంలో ఎదురుపడ్డ డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి
0
195
Previous article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


