Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. స్వామి వారి కైంకర్యాలన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. రోజూవారీగానే శ్రీవారి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. సోమవారం 63,870 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27,480 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
నేరుగానే శ్రీవారి దర్శనం… హుండీ ఆదాయం ఎంతంటే?
0
264
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


