28.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ నేతల ధర్నా

పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఉట్నూర్ ITDA ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు ధర్నా చేపట్టారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఏజెన్సీలో మెగా స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 3ను యధావిధంగా కొనసాగించాలని ఆదివాసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ నాయకుల డిమాండ్లపై ITDA PO కుష్బూ గుప్తా స్పందించారు. ఆదివాసీలకు తగిన విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసం అని, ఎప్పుడైనా వచ్చి సమస్యలు చెప్పవచ్చని తెలిపారు.

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్