వివేకా హత్య కేసులో అప్రూవర్ గాఉన్న దస్తగిరి సంచలన ఆరోపణలు చేసారు. సొంత చిన్నాన్నను హత్య చేయిం చిన జగన్ కు ఓటు అడిగే హక్కులేదని అన్నారు. వైఎస్ వివేకా హత్య అనంతరం పశ్చాత్తాపం తో అప్రూవర్ గా మారి పోయానని తెలిపారు. సీబీఐ ఒత్తిడి చేయడంతో అప్రూవర్ గా మారా నని చెప్పాలని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చైతన్య మరికొంత మంది ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తమ మాట వినకపోతే చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డార న్నారు. దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి కొడుకు చైతన్య జైలులో కలిసి వివేకా హత్య గురుంచి మాట్లాడకూడదని బెదిరిం పులకు పాల్పడ్డారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి సంచలన ఆరోపణలు
0
200
Previous article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


