కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి(Jana Reddy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మోకాలు శస్త్ర చికిత్స కోసం నిన్న యశోద హాస్పిటల్ లో జానారెడ్డి చేరారు. వైద్యపరీక్షలు జరిపిన డాక్టర్లు.. మోకాలి చికిత్స కోసం ఆంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. మోకాలి వద్ద ఒక వాల్ బ్లాక్ కావడంతో స్టంట్ వేశామని.. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఫ్లాష్.. ఫ్లాష్.. జానారెడ్డికి అస్వస్థత
0
550
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


