34.3 C
Hyderabad
Sunday, April 20, 2025
spot_img

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబానికి సీఎం ఆర్థిక సహాయం

సికింద్రాబాద్​లోని(Secunderabad) స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read Also: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు వ్యక్తులు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్