25.7 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: నందమూరి బాలకృష్ణ 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ స్పందించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం విజయదుందిభి మొదలైందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందన్నారు.

Read Also: నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్