30.2 C
Hyderabad
Thursday, September 28, 2023

ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: నందమూరి బాలకృష్ణ 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ స్పందించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం విజయదుందిభి మొదలైందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందన్నారు.

Read Also: నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ

Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్