ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మండల రాజు వాహనాల తనిఖీలు చేశారు. కన్నాయి గూడెం మండలం ఏటూరు ఇసుక రాంపు నుంచి వెళుతున్న లారీలను పోలీసులు తనిఖీ చేశారు. లారీల బరువును వెయింగ్ బ్రిడ్జి వద్ద తనిఖీ చేయగా ఐదు లారీలు అధిక బరువు ఉండటాన్ని గుర్తించారు. ఐదు లారీలను పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత యజమాన్యాలు ఇలాంటి అవకత వకలకు పాల్పడకుండా ఉండాలని సీఐ మండల రాజు తెలిపారు.
ఏటూరునాగారంలో సీఐ మండల రాజు వాహన తనిఖీలు
0
491
Previous article
Next article
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


